Download AP TET Hal Tickets
ఆంద్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు బారిగా అప్లికేషన్లు వచ్చాయి అక్టోబర్ 3 నుండి 21 వరకు నిర్వహించబడే TET పరీక్షకు 3.20 లక్షలకు పైగా అభ్యర్థులు దరకాస్తూ చేసుకున్నారు అని విద్యశాఖా డైరెక్టర్ విజయరామరాజుగారు ఈ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేసారు.
ధరఖాస్తు ప్రక్రియ ఈ నెల 3 వ తేదీన ముగిసింది అని తెలియజేశారు, షెడ్యూల్ లో తెలిపిన విదంగా సెప్టెంబర్ 22 నుండి హాల్టిక్కెట్లు అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి అని తెలిపారు. కాగా అక్టోబర్ 3 నుండి ప్రారంభం కానున్న పరీక్షలు వివిద సెషన్ల వారీగా ఉంటాయి అని మరియు పూర్తిగా ఆన్లైన్ విదానంలో (CBT) నిర్వహణ ఉంటుంది అని తెలియజేశారు. టెట్ మార్కులు DSC లో 20 శాతం వెయిటేజీ ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే.
Post a Comment
0Comments