TET అభ్యర్థులకు ఉచిత శిక్షణ
ఆంధ్రప్రదేశ్ లో ఉపాద్యాయ అర్హత పరీక్షకు సిద్దం అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కర్నూలు జిల్లా సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీ (CEDM) ఆధ్వర్యంలో ఉస్మానియా కళాశాలలో SGT ఉర్దూ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉస్మానియా కళాశాలలో ఈ గురువారం SGT ఉర్దూ మీడియం అభ్యర్థులకు శిక్షణా తరగతులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్సీఈడీఎమ్ కర్నూలు డిప్యూటీ డైరెక్టర్ సయ్యద్ సమీవుద్దీన్ ముజమిల్ మాట్లాడుతూ.. 45 రోజుల పాటు నిర్వహించే శిక్షణను సద్వినియోగం చేసుకుని, త్వరలో నిర్వహించే టెట్లో అర్హత సాధించాలని తెలియజేశారు. డీఎస్సీ రాసి ఉపాధ్యాయులుగా నియామకం కావాలని ఆకాంక్షించారు. సదరు అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
Super
ReplyDelete